News

DC vs GT: ఢిల్లీ క్యాపిటర్స్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో DC 203 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ...
మెట్రో రైలులో ప్రతి రోజూ ప్రయాణం చేసే వారికి ముఖ్యమైన అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా.. అయితే వెంటనే ఈ విషయం తెలుసుకోండి.
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "విశ్వంభర" సినిమా ఫాంటసీ డ్రామా కాన్సెప్ట్‌తో 200 కోట్ల బడ్జెట్‌లో రూపొందుతోంది.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్ పదవి కూటమి చేతిలోకి వెళ్లింది. 74 మంది సభ్యులు మేయర్‌పై అవిశ్వాసానికి మద్దతు ...
సినీ డైరెక్టర్ సంపత్ నంది మీడియాతో మాట్లాడుతూ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి మహిమలు,గొప్పతనం అందరికిీ తెలుసు అని అన్నారు.
జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలుచోట్ల ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
నల్లగొండలో మణికంఠ కలర్ ల్యాబ్ ఓనర్ సురేష్ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రిటైర్డ్ ...
పెళ్ళికొడుకుని పెళ్లి జరిపించే అర్చకుడిని సైతం అన్నవరం పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం అన్నవరంలో ఈ వివాహం ఆగినప్పటికీ గుటుచప్పుడు కాకుండా రాష్ట్రంలో ఇలాంటి వివాహాలు అనేక ...
Rain in AP and Telangana: ఏపీ, తెలంగాణలో వాతావరణం మారింది. ద్రోణి తరహా వాతావరణం ఉంది. అందువల్ల రెండు రాష్ట్రాలకూ 7 రోజులు ...
భవిష్యత్ లో ఘాట్ లో వ్యర్థాలు వేయకుండా డస్ట్ బిన్ ఏర్పాటు చేసి…. ఘాట్ రోడ్డులో వ్యర్థాలు డంప్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని శుభం చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో చిత్ర నిర్మాతగా మారిన సమంత, కథా నాయకులు చరణ్, ప్రదీప్, హర్షిత్ రెడ్డి, శ్రీనివాస్ గవ ...
మండే ఎండల్లో చల్లదనాన్ని ఇచ్చే తాటి ముంజలు. ఎలాంటి కెమికల్స్ లేకుండా సహజంగా సీజనల్ గా వచ్చే తాటి ముంజలు. తాటి ముంజలను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మండే వేసవిలో చల్లదనంతో పాటు సంపూర్ణారోగ్యాన్ని ...